Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:12 AM

150 ఏళ్ల చరిత్ర గల శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించిన మాధవానంద స్వామి

150 ఏళ్ల చరిత్ర గల శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించిన మాధవానంద స్వామి

150 ఏళ్ల చరిత్ర గల శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించిన మాధవానంద స్వామి
09-03-2026 265 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర దేవాలయాన్ని మాధవానంద ఆశ్రమ నిర్వాహకులు శ్రీ శ్రీ మాధవానంద స్వామి సందర్శించారు.

ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాల నేపథ్యంలో దేవాలయ అభివృద్ధి పనుల గురించి దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎరుకల రామదాస్ గౌడ్ స్వామిజీకి వివరించారు.

ఈ సందర్భంగా మాధవానంద స్వామి మాట్లాడుతూ, పురాతనమైన ఈ దేవాలయాన్ని సందర్శించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించబడిన ఈ ఆలయం సుమారు 150 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని తెలిపారు.

ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు సక్రమంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ, దేవాలయ అభివృద్ధికి సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు, సలహాలు దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎరుకల రామదాస్ గౌడ్‌కు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు కొండూరు నరసింహ శర్మ, కొండూరు మనోహర్ రావు, కొండూరు వెంకట కిషన్ రావు, దేవాలయ ప్రధాన కార్యదర్శి దోర్నాల నరేష్, కోశాధికారి కొండూరు వికాస్‌, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

150 ఏళ్ల చరిత్ర గల శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించిన మాధవానంద స్వామి

Article Image

చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర దేవాలయాన్ని మాధవానంద ఆశ్రమ నిర్వాహకులు శ్రీ శ్రీ మాధవానంద స్వామి సందర్శించారు.

ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాల నేపథ్యంలో దేవాలయ అభివృద్ధి పనుల గురించి దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎరుకల రామదాస్ గౌడ్ స్వామిజీకి వివరించారు.

ఈ సందర్భంగా మాధవానంద స్వామి మాట్లాడుతూ, పురాతనమైన ఈ దేవాలయాన్ని సందర్శించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించబడిన ఈ ఆలయం సుమారు 150 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని తెలిపారు.

ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు సక్రమంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ, దేవాలయ అభివృద్ధికి సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలు, సలహాలు దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎరుకల రామదాస్ గౌడ్‌కు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు కొండూరు నరసింహ శర్మ, కొండూరు మనోహర్ రావు, కొండూరు వెంకట కిషన్ రావు, దేవాలయ ప్రధాన కార్యదర్శి దోర్నాల నరేష్, కోశాధికారి కొండూరు వికాస్‌, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News