Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:21 AM

13వ వార్డు కౌన్సిలర్‌కు కాలనీవాసుల ఘన సన్మానం

13వ వార్డు కౌన్సిలర్‌కు కాలనీవాసుల ఘన సన్మానం

13వ వార్డు కౌన్సిలర్‌కు కాలనీవాసుల ఘన సన్మానం
22-02-2026 318 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కృష్ణనగర్–కంచరకుట్ల కాలనీ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలి: స్థానికుల ఆకాంక్ష

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డీ ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్‌గా గెలుపొందిన చౌటుప్పల్ మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్‌కు కాలనీవాసులు ఘన సన్మానం నిర్వహించారు. రాజగోపాల్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కృష్ణనగర్–కంచరకుట్ల కాలనీ వాసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కౌన్సిలర్ వాణి విప్లవ్ కుమార్ గౌడ్‌కు శాలువా కప్పి, పూలమాలలు వేసి, శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని అందజేశారు. మా కాలనీకి మీరు రావడం చాలా ఆనందంగా ఉందని, మీ గెలుపు మా కాలనీ అభివృద్ధికి దిక్సూచి కావాలని కోరుకుంటున్నామని కాలనీవాసులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మేరెడ్డి మహేందర్ రెడ్డి, చెవగొని వెంకటేష్ గౌడ్, వర్కాల కుమార్ గౌడ్, మార్గం నరసింహ యాదవ్, గయ్యని జంగయ్య, మాల శివ సాయి రెడ్డి, ఎంటర్ రమేష్, సభావతి నాగేష్, నేత కరెంటు రాజు, చందు నాయక్, మేరెడ్డి కృష్ణవేణి, వనం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని కౌన్సిలర్ వాణి విప్లవ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు.

Sthanikam

13వ వార్డు కౌన్సిలర్‌కు కాలనీవాసుల ఘన సన్మానం

Article Image

కృష్ణనగర్–కంచరకుట్ల కాలనీ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలి: స్థానికుల ఆకాంక్ష

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డీ ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్‌గా గెలుపొందిన చౌటుప్పల్ మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్‌కు కాలనీవాసులు ఘన సన్మానం నిర్వహించారు. రాజగోపాల్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కృష్ణనగర్–కంచరకుట్ల కాలనీ వాసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కౌన్సిలర్ వాణి విప్లవ్ కుమార్ గౌడ్‌కు శాలువా కప్పి, పూలమాలలు వేసి, శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని అందజేశారు. మా కాలనీకి మీరు రావడం చాలా ఆనందంగా ఉందని, మీ గెలుపు మా కాలనీ అభివృద్ధికి దిక్సూచి కావాలని కోరుకుంటున్నామని కాలనీవాసులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మేరెడ్డి మహేందర్ రెడ్డి, చెవగొని వెంకటేష్ గౌడ్, వర్కాల కుమార్ గౌడ్, మార్గం నరసింహ యాదవ్, గయ్యని జంగయ్య, మాల శివ సాయి రెడ్డి, ఎంటర్ రమేష్, సభావతి నాగేష్, నేత కరెంటు రాజు, చందు నాయక్, మేరెడ్డి కృష్ణవేణి, వనం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని కౌన్సిలర్ వాణి విప్లవ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News