Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:56 PM

13వ వార్డు అభివృద్ధి బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ తోనే సాధ్యం

13వ వార్డు అభివృద్ధి బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ తోనే సాధ్యం

13వ వార్డు అభివృద్ధి బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ తోనే సాధ్యం
February 07, 2026 05:08 AM 169 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కాంగ్రెస్ పార్టీ 13వ వార్డు ఇన్చార్జులు

వర్కాల కుమార్ గౌడ్, చెవగోని వెంకటేష్ గౌడ్

13వ వార్డు అభివృద్ధి బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ తోనే సాధ్యం అని కాంగ్రెస్ పార్టీ 13వ వార్డు ఇన్చార్జులు వర్కాల కుమార్ గౌడ్, చెవగోని వెంకటేష్ గౌడ్ ఓటర్లను కోరారు.శుక్రవారం 13వ వార్డులో గడప గడప తిరుగుతూ చేతి గుర్తుపై ఓటు వేసి బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించడంతో వార్డు సమగ్రాభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలకు సహకారం అందుతుందన్నారు. పేద కుటుంబాలకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఇప్పటికే13వ వార్డులో సొంతింటి కల సహకారం అందుతుందని గుర్తు చేశారు.అభివృద్ధి కొనసాగాలంటే13వ వార్డులో వార్డు ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టాలన్నారు.అభివృద్దే ధ్యేయంగా ప్రజా సేవే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్ ని ఆశీర్వదించాలని ఓటర్లకు తెలియజేశారు.కౌన్సిలర్ గా వారిని గెలిపిస్తే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో అధిక నిధులు తీసుకువచ్చి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ వార్డులో ప్రచారం నిర్వహించిన వారు ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్గం నరసింహ, తొర్పునూరి బాబు, వార్డు ఇన్చార్జులు మస్తాన్ బాబు,దేప శ్యాంసుందర్, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు మహిళలు పాల్గొ

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News