Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:47 PM

12వ వార్డులో స్వచ్ఛమైన పాలనకు పిలుపు

12వ వార్డులో స్వచ్ఛమైన పాలనకు పిలుపు

12వ వార్డులో స్వచ్ఛమైన పాలనకు పిలుపు
February 04, 2026 06:49 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మిషన్ గుర్తుతో అభివృద్ధి లక్ష్యం

సూర్యాపేట మున్సిపాలిటీ 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోమ గాని లింగస్వామి వార్డు ఓటర్లను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలపై అవగాహనతో నిజాయితీగా పనిచేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. మాటలకే పరిమితమైన రాజకీయాలకు ముగింపు పలికి, పనితో మాట్లాడే నాయకత్వాన్ని ఆదరించాలని పిలుపునిచ్చారు. 12వ వార్డులో అభివృద్ధి, పారదర్శకత, ప్రజాసేవ లక్ష్యంగా మిషన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News