PRINT TIME: May 26, 2026 08:51 PM
12వ వార్డులో స్వచ్ఛమైన పాలనకు పిలుపు
12వ వార్డులో స్వచ్ఛమైన పాలనకు పిలుపు
February 04, 2026 06:49 PM
19 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
మిషన్ గుర్తుతో అభివృద్ధి లక్ష్యం
సూర్యాపేట మున్సిపాలిటీ 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోమ గాని లింగస్వామి వార్డు ఓటర్లను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలపై అవగాహనతో నిజాయితీగా పనిచేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. మాటలకే పరిమితమైన రాజకీయాలకు ముగింపు పలికి, పనితో మాట్లాడే నాయకత్వాన్ని ఆదరించాలని పిలుపునిచ్చారు. 12వ వార్డులో అభివృద్ధి, పారదర్శకత, ప్రజాసేవ లక్ష్యంగా మిషన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి