Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:50 AM

12వ వార్డులో స్వచ్ఛమైన పాలనకు పిలుపు

12వ వార్డులో స్వచ్ఛమైన పాలనకు పిలుపు

12వ వార్డులో స్వచ్ఛమైన పాలనకు పిలుపు
February 04, 2026 06:49 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మిషన్ గుర్తుతో అభివృద్ధి లక్ష్యం

సూర్యాపేట మున్సిపాలిటీ 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోమ గాని లింగస్వామి వార్డు ఓటర్లను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలపై అవగాహనతో నిజాయితీగా పనిచేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. మాటలకే పరిమితమైన రాజకీయాలకు ముగింపు పలికి, పనితో మాట్లాడే నాయకత్వాన్ని ఆదరించాలని పిలుపునిచ్చారు. 12వ వార్డులో అభివృద్ధి, పారదర్శకత, ప్రజాసేవ లక్ష్యంగా మిషన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News