Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:34 AM

12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. దుర్గం పుల్లారావు కొమ్ము ఆనందం

12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. దుర్గం పుల్లారావు కొమ్ము ఆనందం

12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. దుర్గం పుల్లారావు కొమ్ము ఆనందం
10-02-2026 128 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయిలో సిపిఐ అనుబంధ సంఘాల పిలుపు

ఈ నెల 12వ తేదీన గురువారం దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిపిఐ అనుబంధ వ్యవసాయకార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం, సిపిఐ ఎంఎల్ ఎలూరి జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు పిలుపునిచ్చారు.ఈ మేరకు బుధవారం చాట్రాయి మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమ్మెలో విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.ప్రజల హక్కులు, జీవన భద్రత కోసం ఈ సమ్మె అవసరమని, అందరూ ఏకమై ఉద్యమంలో భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు.

Sthanikam

12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి. దుర్గం పుల్లారావు కొమ్ము ఆనందం

Article Image

చాట్రాయిలో సిపిఐ అనుబంధ సంఘాల పిలుపు

ఈ నెల 12వ తేదీన గురువారం దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిపిఐ అనుబంధ వ్యవసాయకార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం, సిపిఐ ఎంఎల్ ఎలూరి జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు పిలుపునిచ్చారు.ఈ మేరకు బుధవారం చాట్రాయి మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమ్మెలో విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.ప్రజల హక్కులు, జీవన భద్రత కోసం ఈ సమ్మె అవసరమని, అందరూ ఏకమై ఉద్యమంలో భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News