Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:53 AM

10వ తరగతి విద్యార్థుల విజయానికి ప్రత్యేక దువా – సెంటర్లకు లిఫ్ట్ ఇవ్వాలని పిలుపు

10వ తరగతి విద్యార్థుల విజయానికి ప్రత్యేక దువా – సెంటర్లకు లిఫ్ట్ ఇవ్వాలని పిలుపు

10వ తరగతి విద్యార్థుల విజయానికి ప్రత్యేక దువా – సెంటర్లకు లిఫ్ట్ ఇవ్వాలని పిలుపు
16-03-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి:

ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే రమజాన్ మాసపు 26వ ఉపవాస దీక్ష సోమందేపల్లిలో సోమవారం ప్రారంభమైంది. సోమందేపల్లి జామియా మజీద్‌లో తెల్లవారుజామున ముస్లిం సోదరులు 26వ ఉపవాస దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా ఫజర్ నమాజ్ అనంతరం మౌలానా మహమ్మద్ ఇలియాజ్ బోధనలు చేశారు. నేటి నుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నందున ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని దువా చేశారు. తమ జీవితంలోని తొలి ముఖ్యమైన పరీక్షలో విజయం సాధించి తల్లిదండ్రులు, పాఠశాలలు, గురువులు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ప్రార్థించారు.

అదే విధంగా పరీక్షలకు వెళ్లే విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా గ్రామ ప్రజలు వారికి వాహనాలలో లిఫ్ట్ ఇచ్చి సహాయం చేయాలని మౌలానా మహమ్మద్ ఇలియాజ్ పిలుపునిచ్చారు


Sthanikam

10వ తరగతి విద్యార్థుల విజయానికి ప్రత్యేక దువా – సెంటర్లకు లిఫ్ట్ ఇవ్వాలని పిలుపు

Article Image

సోమందేపల్లి:

ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే రమజాన్ మాసపు 26వ ఉపవాస దీక్ష సోమందేపల్లిలో సోమవారం ప్రారంభమైంది. సోమందేపల్లి జామియా మజీద్‌లో తెల్లవారుజామున ముస్లిం సోదరులు 26వ ఉపవాస దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా ఫజర్ నమాజ్ అనంతరం మౌలానా మహమ్మద్ ఇలియాజ్ బోధనలు చేశారు. నేటి నుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నందున ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని దువా చేశారు. తమ జీవితంలోని తొలి ముఖ్యమైన పరీక్షలో విజయం సాధించి తల్లిదండ్రులు, పాఠశాలలు, గురువులు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ప్రార్థించారు.

అదే విధంగా పరీక్షలకు వెళ్లే విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా గ్రామ ప్రజలు వారికి వాహనాలలో లిఫ్ట్ ఇచ్చి సహాయం చేయాలని మౌలానా మహమ్మద్ ఇలియాజ్ పిలుపునిచ్చారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News