Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:06 PM

ఓట్లు కొనలేం.. మందు తాపలేం

ఓట్లు కొనలేం.. మందు తాపలేం

ఓట్లు కొనలేం.. మందు తాపలేం
December 11, 2025 05:59 AM 95 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిజాయితీగా ఓటేయండి

డోంట్ డిస్టర్బ్ అంటూ సర్పంచ్ అభ్యర్థి ఇంటి ఎదుట బోర్డు

స్థానిక ప్రతినిధి భిక్కనూరు '

మందు తాపలేం... పైసలు పంచలేం.. డోంట్ డిస్టర్బ్' అంటూ సర్పంచ్ అభ్యర్థి ఇంటి ముందు బోర్డు ఏర్పాటు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో సంచలనంగా మారింది. భిక్కనూరు పట్టణ సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న ఓ అభ్యర్థిని తన ఇంటి ముందు బోర్డుపై ఓట్లను కొనలేమని... నిజాయితీగా ఆలోచించి తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నిన్న మొన్నటి వరకు పట్టణంలో ఉధృతంగా ప్రచారం చేసిన ఆమె ఇంటికి ఇవాళ పలువురు వచ్చి వెళ్తూ, డోర్ కొడుతూ.... పైసలు, మందు పంపకాలు లేవా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో విసుగుచెందిన ఆమె ఇంటి ముందు ఈ విధంగా బోర్డును ఏర్పాటు చేయడం వైరల్ గా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News