Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:05 AM

ఓట్లు కొనలేం.. మందు తాపలేం

ఓట్లు కొనలేం.. మందు తాపలేం

ఓట్లు కొనలేం.. మందు తాపలేం
December 11, 2025 05:59 AM 82 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిజాయితీగా ఓటేయండి

డోంట్ డిస్టర్బ్ అంటూ సర్పంచ్ అభ్యర్థి ఇంటి ఎదుట బోర్డు

స్థానిక ప్రతినిధి భిక్కనూరు '

మందు తాపలేం... పైసలు పంచలేం.. డోంట్ డిస్టర్బ్' అంటూ సర్పంచ్ అభ్యర్థి ఇంటి ముందు బోర్డు ఏర్పాటు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో సంచలనంగా మారింది. భిక్కనూరు పట్టణ సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న ఓ అభ్యర్థిని తన ఇంటి ముందు బోర్డుపై ఓట్లను కొనలేమని... నిజాయితీగా ఆలోచించి తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నిన్న మొన్నటి వరకు పట్టణంలో ఉధృతంగా ప్రచారం చేసిన ఆమె ఇంటికి ఇవాళ పలువురు వచ్చి వెళ్తూ, డోర్ కొడుతూ.... పైసలు, మందు పంపకాలు లేవా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో విసుగుచెందిన ఆమె ఇంటి ముందు ఈ విధంగా బోర్డును ఏర్పాటు చేయడం వైరల్ గా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News