యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్గా కె. వెంకారెడ్డి గురువారం తన ఛాంబర్లో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు శేరిలింగంపల్లి ప్రాంతంలో డిప్యూటీ కలెక్టర్గా, తహసీల్దార్గా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు.
జిల్లా పరిపాలనలో రెవెన్యూ సంబంధిత సేవలను ప్రజలకు మరింత సమర్థంగా అందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. సంబంధిత అధికారులు, సిబ్బంది హాజరై అభినందనలు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి