Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:44 AM

యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో ఆలయ కమిటీ ఏకగ్రీవ నియామకాలు

యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో ఆలయ కమిటీ ఏకగ్రీవ నియామకాలు

యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో ఆలయ కమిటీ ఏకగ్రీవ నియామకాలు
February 01, 2026 06:27 PM 198 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలోని శ్రీశ్రీశ్రీ జటగిరి శంకరదాసుమయ్య మేరు మఠం ఆలయంలో ఆలయ కమిటీ నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంపటి రమేష్, యాదాద్రి జిల్లా మేరు సంఘం అధ్యక్షులు కాటారం భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టూరు రాజమల్లప్ప, జిల్లా ఉపాధ్యక్షులు కొత్త అంజనేయులు, సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ కొత్తకొండ కర్ణాకర్ నేతృత్వంలో, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ మాడిశెట్టి శ్రీ శేఖర్, ఆలయ ఉపాధ్యక్షులుగా ములుగు రాజు నియమితులయ్యారు.నియమితులు పేర్కొన్నారు, ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, రాబోయే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక సేవలను విస్తరించడం ప్రధాన లక్ష్యం. ఆలయ నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల్లో సమిష్టి కృషితో ముందుకు సాగతామని దృష్టి పెట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News