Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 02:02 AM

యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో ఆలయ కమిటీ ఏకగ్రీవ నియామకాలు

యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో ఆలయ కమిటీ ఏకగ్రీవ నియామకాలు

యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో ఆలయ కమిటీ ఏకగ్రీవ నియామకాలు
February 01, 2026 06:27 PM 186 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలోని శ్రీశ్రీశ్రీ జటగిరి శంకరదాసుమయ్య మేరు మఠం ఆలయంలో ఆలయ కమిటీ నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంపటి రమేష్, యాదాద్రి జిల్లా మేరు సంఘం అధ్యక్షులు కాటారం భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టూరు రాజమల్లప్ప, జిల్లా ఉపాధ్యక్షులు కొత్త అంజనేయులు, సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ కొత్తకొండ కర్ణాకర్ నేతృత్వంలో, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ మాడిశెట్టి శ్రీ శేఖర్, ఆలయ ఉపాధ్యక్షులుగా ములుగు రాజు నియమితులయ్యారు.నియమితులు పేర్కొన్నారు, ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, రాబోయే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక సేవలను విస్తరించడం ప్రధాన లక్ష్యం. ఆలయ నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల్లో సమిష్టి కృషితో ముందుకు సాగతామని దృష్టి పెట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News