Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్ తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 11:29 AM

యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో ఆలయ కమిటీ ఏకగ్రీవ నియామకాలు

యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో ఆలయ కమిటీ ఏకగ్రీవ నియామకాలు

యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో ఆలయ కమిటీ ఏకగ్రీవ నియామకాలు
February 01, 2026 06:27 PM 202 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలోని శ్రీశ్రీశ్రీ జటగిరి శంకరదాసుమయ్య మేరు మఠం ఆలయంలో ఆలయ కమిటీ నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంపటి రమేష్, యాదాద్రి జిల్లా మేరు సంఘం అధ్యక్షులు కాటారం భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టూరు రాజమల్లప్ప, జిల్లా ఉపాధ్యక్షులు కొత్త అంజనేయులు, సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ కొత్తకొండ కర్ణాకర్ నేతృత్వంలో, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ మాడిశెట్టి శ్రీ శేఖర్, ఆలయ ఉపాధ్యక్షులుగా ములుగు రాజు నియమితులయ్యారు.నియమితులు పేర్కొన్నారు, ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, రాబోయే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక సేవలను విస్తరించడం ప్రధాన లక్ష్యం. ఆలయ నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల్లో సమిష్టి కృషితో ముందుకు సాగతామని దృష్టి పెట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News