Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:03 AM

విశాలభారతిలో ఉత్సాహంగా వరల్డ్ అథ్లెటిక్ డే

విశాలభారతిలో ఉత్సాహంగా వరల్డ్ అథ్లెటిక్ డే

విశాలభారతిలో ఉత్సాహంగా వరల్డ్ అథ్లెటిక్ డే
07-05-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థులతో క్రీడలు, డాన్స్‌, రన్నింగ్ పోటీలు

చౌటుప్పల్ పట్టణంలోని విశాలభారతి హైస్కూల్‌లో వరల్డ్ అథ్లెటిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సమ్మర్ క్యాంప్‌లో పాల్గొన్న విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు, డాన్స్‌, రన్నింగ్‌, రూబిక్ క్యూబ్ పోటీలు నిర్వహించారు.రూబిక్ క్యూబ్ పోటీలో ప్రసన్నాంజనయులు ప్రథమ బహుమతి, ధీక్షిత్ ద్వితీయ బహుమతి సాధించారు. పాఠశాల కరస్పాండెంట్ చైతన్య క్రాంతి వర్ధన్‌రెడ్డి జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. వివిధ ఆటలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆయన జీవితం, జాతీయ గీతం గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఫౌండర్ కందుల మల్లారెడ్డి, ప్రధానోపాధ్యాయులు ముత్యం శ్రీనివాస్, ఆంటోని, పీఈటీ ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

విశాలభారతిలో ఉత్సాహంగా వరల్డ్ అథ్లెటిక్ డే

Article Image

విద్యార్థులతో క్రీడలు, డాన్స్‌, రన్నింగ్ పోటీలు

చౌటుప్పల్ పట్టణంలోని విశాలభారతి హైస్కూల్‌లో వరల్డ్ అథ్లెటిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సమ్మర్ క్యాంప్‌లో పాల్గొన్న విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు, డాన్స్‌, రన్నింగ్‌, రూబిక్ క్యూబ్ పోటీలు నిర్వహించారు.రూబిక్ క్యూబ్ పోటీలో ప్రసన్నాంజనయులు ప్రథమ బహుమతి, ధీక్షిత్ ద్వితీయ బహుమతి సాధించారు. పాఠశాల కరస్పాండెంట్ చైతన్య క్రాంతి వర్ధన్‌రెడ్డి జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. వివిధ ఆటలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆయన జీవితం, జాతీయ గీతం గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఫౌండర్ కందుల మల్లారెడ్డి, ప్రధానోపాధ్యాయులు ముత్యం శ్రీనివాస్, ఆంటోని, పీఈటీ ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News