Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 04:28 PM

వికలాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకొని ముందుకు సాగాలి చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి

వికలాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకొని ముందుకు సాగాలి చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి

వికలాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకొని ముందుకు సాగాలి చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి
04-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఎన్ పి ఆర్ డి తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 సంవత్సరపు క్యాలెండర్‌ను చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వికలాంగులందరూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకొని సామాజికంగా, ఆర్థికంగా ముందుకు సాగాలని అన్నారు. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.వికలాంగుల హక్కుల సాధన కోసం ఎన్ పి ఆర్ డి చేస్తున్న కృషిని అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు వికలాంగుల్లో అవగాహన పెంపొందించడంలో కీలకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, మండల అధ్యక్షులు సంజీవ శంకర్, దుర్కా ఐలయ్య, వనం శీను, పోతగల యాదమ్మ, నర్సిరెడ్డి, అంకం హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకొని ముందుకు సాగాలి చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఎన్ పి ఆర్ డి తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 సంవత్సరపు క్యాలెండర్‌ను చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వికలాంగులందరూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకొని సామాజికంగా, ఆర్థికంగా ముందుకు సాగాలని అన్నారు. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.వికలాంగుల హక్కుల సాధన కోసం ఎన్ పి ఆర్ డి చేస్తున్న కృషిని అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు వికలాంగుల్లో అవగాహన పెంపొందించడంలో కీలకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, మండల అధ్యక్షులు సంజీవ శంకర్, దుర్కా ఐలయ్య, వనం శీను, పోతగల యాదమ్మ, నర్సిరెడ్డి, అంకం హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News