Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 10:33 PM

వికలాంగులు ప్రభుత్వ పథకాలు వినియోగించి ముందుకు సాగాలి – ఎమ్మెల్యే విప్ బిర్లా ఐలయ్య

వికలాంగులు ప్రభుత్వ పథకాలు వినియోగించి ముందుకు సాగాలి – ఎమ్మెల్యే విప్ బిర్లా ఐలయ్య

వికలాంగులు ప్రభుత్వ పథకాలు వినియోగించి ముందుకు సాగాలి – ఎమ్మెల్యే విప్ బిర్లా ఐలయ్య
29-01-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట, స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో వికలాంగుల హక్కుల సాధన వేదిక (ఎన్పీఆర్డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 సంవత్సరపు క్యాలెండర్‌ను ఎమ్మెల్యే విప్ బిర్లా ఐలయ్య ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిగా వినియోగించుకుని ఆర్థిక-సామాజికంగా ముందుకుసాగాలనిపిలుపునిచ్చారు.వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అలాగే వికలాంగుల హక్కుల సాధన కోసం ఎన్పీఆర్డీ చేపడుతున్న ఉద్యమాత్మక కార్యక్రమాలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, జిల్లా కోశాధికారి కొత్త లలిత, జిల్లా నాయకులు పాల విజయకుమార్, జాంగిర్ రాజు, హరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగులు ప్రభుత్వ పథకాలు వినియోగించి ముందుకు సాగాలి – ఎమ్మెల్యే విప్ బిర్లా ఐలయ్య

Article Image

యాదగిరిగుట్ట, స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో వికలాంగుల హక్కుల సాధన వేదిక (ఎన్పీఆర్డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 సంవత్సరపు క్యాలెండర్‌ను ఎమ్మెల్యే విప్ బిర్లా ఐలయ్య ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిగా వినియోగించుకుని ఆర్థిక-సామాజికంగా ముందుకుసాగాలనిపిలుపునిచ్చారు.వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అలాగే వికలాంగుల హక్కుల సాధన కోసం ఎన్పీఆర్డీ చేపడుతున్న ఉద్యమాత్మక కార్యక్రమాలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, జిల్లా కోశాధికారి కొత్త లలిత, జిల్లా నాయకులు పాల విజయకుమార్, జాంగిర్ రాజు, హరి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News