Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:11 AM

వర్కింగ్ ప్రెసిడెంట్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట టీఆర్‌ఎస్ నేతలు

వర్కింగ్ ప్రెసిడెంట్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట టీఆర్‌ఎస్ నేతలు

వర్కింగ్ ప్రెసిడెంట్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట టీఆర్‌ఎస్ నేతలు
08-01-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు కన్నెబోయిన బలరాం గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సహకారంతో బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి అంశాలు, కార్యకర్తల పాత్రపై చర్చించినట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లో మరింత బలంగా తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని నేతలు పేర్కొన్నారు.
Sthanikam

వర్కింగ్ ప్రెసిడెంట్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట టీఆర్‌ఎస్ నేతలు

Article Image
హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు కన్నెబోయిన బలరాం గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సహకారంతో బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి అంశాలు, కార్యకర్తల పాత్రపై చర్చించినట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లో మరింత బలంగా తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని నేతలు పేర్కొన్నారు.
మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News