హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కన్నెబోయిన బలరాం గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సహకారంతో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి అంశాలు, కార్యకర్తల పాత్రపై చర్చించినట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లో మరింత బలంగా తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని నేతలు పేర్కొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి