Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:19 AM

విషాద వేళ అండగా నిలిచిన గురువు.. అశోక్ కుటుంబానికి ధైర్యం చెప్పిన డేవిడ్ కడియం

విషాద వేళ అండగా నిలిచిన గురువు.. అశోక్ కుటుంబానికి ధైర్యం చెప్పిన డేవిడ్ కడియం

విషాద వేళ అండగా నిలిచిన గురువు.. అశోక్ కుటుంబానికి ధైర్యం చెప్పిన డేవిడ్ కడియం
20-12-2025 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డాక్టర్ ఎన్ అశోక్ తల్లిదండ్రులకు నివాళులర్పించిన గురువర్యులు డేవిడ్ కడియం

స్థానిక ప్రతినిధి మల్లేశం గౌడ్
ఇటీవలే తన తల్లి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న డాక్టర్ ఎన్ అశోక్ కుటుంబాన్ని గురువర్యులు డేవిడ్ కడియం దంపతులు పరామర్శించారు. అనివార్య కారణాల వల్ల దశదిన కర్మకు హాజరు కాలేకపోయిన నేపథ్యంలో, ఈ రోజు డేవిడ్ కడియం–విజయ ఎలిజబెత్ దంపతులు అశోక్ నివాసానికి చేరుకుని ఆయన తల్లిదండ్రుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ అశోక్‌ను ఆప్యాయంగా పరామర్శించిన డేవిడ్ కడియం, తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబానికి మనోధైర్యం నింపారు. ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కొని రానున్న రోజుల్లో మరింత బలంగా ముందుకు సాగాలని సూచించారు. అవసరమైన ప్రతి సందర్భంలో తామూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
గురువర్యులు ఎప్పటికప్పుడు తమకు ధైర్యం చెప్పి, మార్గనిర్దేశం చేస్తూ సొంత కుటుంబ సభ్యుల్లా అండగా నిలుస్తున్నారని డాక్టర్ అశోక్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన చూపించిన బాటలో నడవడం తమకు గర్వకారణమని, ఆయన ఆశీస్సులు తమ జీవితానికి దిశానిర్దేశమని ఈ సందర్భంగా భావోద్వేగంగా వెల్లడించారు
Sthanikam

విషాద వేళ అండగా నిలిచిన గురువు.. అశోక్ కుటుంబానికి ధైర్యం చెప్పిన డేవిడ్ కడియం

Article Image

డాక్టర్ ఎన్ అశోక్ తల్లిదండ్రులకు నివాళులర్పించిన గురువర్యులు డేవిడ్ కడియం

స్థానిక ప్రతినిధి మల్లేశం గౌడ్
ఇటీవలే తన తల్లి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న డాక్టర్ ఎన్ అశోక్ కుటుంబాన్ని గురువర్యులు డేవిడ్ కడియం దంపతులు పరామర్శించారు. అనివార్య కారణాల వల్ల దశదిన కర్మకు హాజరు కాలేకపోయిన నేపథ్యంలో, ఈ రోజు డేవిడ్ కడియం–విజయ ఎలిజబెత్ దంపతులు అశోక్ నివాసానికి చేరుకుని ఆయన తల్లిదండ్రుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ అశోక్‌ను ఆప్యాయంగా పరామర్శించిన డేవిడ్ కడియం, తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబానికి మనోధైర్యం నింపారు. ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కొని రానున్న రోజుల్లో మరింత బలంగా ముందుకు సాగాలని సూచించారు. అవసరమైన ప్రతి సందర్భంలో తామూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
గురువర్యులు ఎప్పటికప్పుడు తమకు ధైర్యం చెప్పి, మార్గనిర్దేశం చేస్తూ సొంత కుటుంబ సభ్యుల్లా అండగా నిలుస్తున్నారని డాక్టర్ అశోక్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన చూపించిన బాటలో నడవడం తమకు గర్వకారణమని, ఆయన ఆశీస్సులు తమ జీవితానికి దిశానిర్దేశమని ఈ సందర్భంగా భావోద్వేగంగా వెల్లడించారు
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News