నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి
నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో కుచ్చపైన వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి పూజలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ మహా రెడ్డీ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. వారి వెంట నిజాంపేట్ మాజీ సర్పంచ్ జగదీశ్వర్ చారి, గ్రామస్తులు, మల్గొండ నియోజకవర్గ మాజీ గొల్ల కుర్మా సంఘం మాజీ అధ్యక్షులు భూషణం, ప్రసాద్, లక్ష్మణ్ మహారాజ్, మచేందర్, కేషయ్య, సాయిలు, సర్ధార్ సంగయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని గ్రామవాసులు ఘనంగా నిర్వహించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి