Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:02 AM

వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు

వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు

వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు
12-01-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం రిపోర్టర్ ఆవనగంటి లింగస్వామి

ఆదివారం రాత్రి నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామం వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డె ఓబన్న జయంతి కార్యక్రమంలో చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

సంఘా నాయకులు.ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ ఓర్సు సైదులు మాట్లాడుతూ వడ్డే ఓబన్న తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు, రేనాటి వీరుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రాణ స్నేహితుడు, సేనాధిపతి; బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కీలక పాత్ర పోషించి వ్యక్తి అని , 1840లలో దేశ స్వాతంత్ర్యానికి పునాది వేసిన యోధుడు, వడ్డెర కులస్థుడని వారు అన్నారు. బ్రిటిష్‌ వారి దోపిడీ , పన్నుల విధానాలకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి పోరాడారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నీలకంఠo లింగస్వామి , మాజీ వార్డ్ మెంబర్ ఓర్సు శ్రీను నాయకులు శిరస్సు ఇద్దయ్య , శిరస్సు వెంకన్న , నీలకంఠం నరేష్ , శిరస్సు కృష్ణ , ఓర్సు స్వామి , మరియు సంఘం నాయకులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

Sthanikam

వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు

Article Image
స్థానికం రిపోర్టర్ ఆవనగంటి లింగస్వామి

ఆదివారం రాత్రి నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామం వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డె ఓబన్న జయంతి కార్యక్రమంలో చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

సంఘా నాయకులు.ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ ఓర్సు సైదులు మాట్లాడుతూ వడ్డే ఓబన్న తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు, రేనాటి వీరుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రాణ స్నేహితుడు, సేనాధిపతి; బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కీలక పాత్ర పోషించి వ్యక్తి అని , 1840లలో దేశ స్వాతంత్ర్యానికి పునాది వేసిన యోధుడు, వడ్డెర కులస్థుడని వారు అన్నారు. బ్రిటిష్‌ వారి దోపిడీ , పన్నుల విధానాలకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి పోరాడారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నీలకంఠo లింగస్వామి , మాజీ వార్డ్ మెంబర్ ఓర్సు శ్రీను నాయకులు శిరస్సు ఇద్దయ్య , శిరస్సు వెంకన్న , నీలకంఠం నరేష్ , శిరస్సు కృష్ణ , ఓర్సు స్వామి , మరియు సంఘం నాయకులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News