PRINT TIME: April 12, 2026 06:48 AM
వడ్డెబోయిన శ్రీనివాస్ మృతి
వడ్డెబోయిన శ్రీనివాస్ మృతి
January 09, 2026 11:33 AM
55 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
పార్థివదేహానికి నివాళులర్పించిన మాజీ ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
మోటకొండూరు మండల రిపోర్టర్ జి.శ్రీనివాస్
మోటకొండూరు మండల కేంద్రానికి చెందిన వడ్డెబోయిన శ్రీనివాస్ మృతి చెందడం పట్ల మాజీ ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుని పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ,వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వంగపల్లి శ్రీనివాస్, బిఆర్ఎస్
పార్టీ మండల అధ్యక్షులు బోట్ల యాదయ్య,
కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి