Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మత్తు పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 05:35 AM

తమిళనాడు ఎస్సార్ గోపాల్‌కు హైదరాబాద్‌లో ఘన సన్మానం

తమిళనాడు ఎస్సార్ గోపాల్‌కు హైదరాబాద్‌లో ఘన సన్మానం

తమిళనాడు ఎస్సార్ గోపాల్‌కు హైదరాబాద్‌లో ఘన సన్మానం
27-12-2025 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తమిళనాడు పారిశ్రామికవేత్త ఎస్సార్ గోపాల్‌కు ఘన సన్మానం

హైదరాబాద్, స్థానిక ప్రతినిధి

హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ శనివారం హైదరాబాద్‌లో తమిళనాడు పారిశ్రామికవేత్త ఎస్సార్ గోపాల్‌ను సన్మానించారు. నెక్లెస్ రోడ్డు ట్యాంక్ బండ్ సమీపంలోని ఫుడ్ కోర్టు హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సేవలపై విస్తృత చర్చ జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో హ్యూమన్ రైట్స్ టీం చేపడుతున్న సేవలు, సామాజిక మార్పు కార్యక్రమాల గురించి డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ వివరించారు. హ్యూమన్ రైట్స్ కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని కిచెన్ మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్టర్ ఎస్సార్ గోపాల్ తెలిపారు. హైదరాబాద్‌లో ఈ భేటీ జరగడం ఆనందంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కందికొండ గిరిజా, జిల్లా కమిటీ సభ్యులు భానోత్ చిట్టిబాబు, ఎం. నాగరాజు, ఎస్సార్ దొరస్వామి, బి. చంద్రయ్య, పరంధామం తదితరులు పాల్గొన్నారు

Sthanikam

తమిళనాడు ఎస్సార్ గోపాల్‌కు హైదరాబాద్‌లో ఘన సన్మానం

Article Image

తమిళనాడు పారిశ్రామికవేత్త ఎస్సార్ గోపాల్‌కు ఘన సన్మానం

హైదరాబాద్, స్థానిక ప్రతినిధి

హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ శనివారం హైదరాబాద్‌లో తమిళనాడు పారిశ్రామికవేత్త ఎస్సార్ గోపాల్‌ను సన్మానించారు. నెక్లెస్ రోడ్డు ట్యాంక్ బండ్ సమీపంలోని ఫుడ్ కోర్టు హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సేవలపై విస్తృత చర్చ జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో హ్యూమన్ రైట్స్ టీం చేపడుతున్న సేవలు, సామాజిక మార్పు కార్యక్రమాల గురించి డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ వివరించారు. హ్యూమన్ రైట్స్ కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని కిచెన్ మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్టర్ ఎస్సార్ గోపాల్ తెలిపారు. హైదరాబాద్‌లో ఈ భేటీ జరగడం ఆనందంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కందికొండ గిరిజా, జిల్లా కమిటీ సభ్యులు భానోత్ చిట్టిబాబు, ఎం. నాగరాజు, ఎస్సార్ దొరస్వామి, బి. చంద్రయ్య, పరంధామం తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News