Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 03:22 AM

తెలంగాణ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో ‘మాన్యువల్ ఆఫ్ డీడీసీ–23వ ఎడిషన్’ పుస్తకావిష్కరణ

తెలంగాణ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో ‘మాన్యువల్ ఆఫ్ డీడీసీ–23వ ఎడిషన్’ పుస్తకావిష్కరణ

తెలంగాణ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో ‘మాన్యువల్ ఆఫ్ డీడీసీ–23వ ఎడిషన్’ పుస్తకావిష్కరణ
December 30, 2025 01:33 AM 132 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

తెలంగాణ గ్రంథాల సంఘం ఆధ్వర్యంలో

పుస్తకావిష్కరణ

హైదరాబాద్ స్థానిక ప్రతినిధి

తెలంగాణ గ్రంధాలయ సంఘం ఆధ్వర్యంలో సీనియర్ ఆచార్యులు ఏ ఏ ఎన్ రాజు గారు రచించారు. మాన్యువల్ ఆఫ్ డి డి సి 23rd edition " అనే పుస్తకాన్ని కోదండరాం ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఆచార్య వి విశ్వమెహన్ గారు రివ్యూ చేశారు. ఆచార్య కోదండరా మాట్లాడుతూ ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా గ్రంథాలయ శాస్త్రంలో అనేక ఎప్పుడు వచ్చాయి కానీ ఇప్పటికీ పుస్తకాలు రాస్తు క్లాసిఫికేషన్ సిస్టం లోని మెలుకువలను గ్రంథ పాలకుల కు, గ్రంథాలయ శాస్త్ర విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పుస్తకాన్ని అందించారని భవిష్యత్తు లో వారు మరిన్ని పుస్తకాలు రాయాలని అభిలాషించారు. ఆచార్య రాజుగారు మాట్లాడుతూ ఇంతకుముందు వివిధ క్లాసిఫికేషన్ సిస్టంపై అనేక మాన్యువల్స్ రాసానని డేవి డెసిమల్ క్లాసిఫికేషన్ సిస్టం 23వ ఎడిషన్ లో చాలా క్లుప్తంగా విద్యార్థులకు గ్రంథ పాలకులకు అర్థమయ్యే విధంగా సరళ భాషలో వివరించానని తెలిపారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా తెలంగాణ గ్రంథాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య లక్ష్మణరావు, కార్యదర్శి డాక్టర్ రవికుమార్ చేగోని కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ ఆచార్యులు సుదర్శన్ రావు, శంకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రామచందరా, డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ లక్ పతి, మంతెన మధు, యాదగిరి, వివేకవర్ధన్, వెంకట్ ష్, మధుసూదన్, ప్రభాకర్, ప్రపుల్ల చంద్ర శ్రీకృష్ణదేవరాయ భాష నిలయ కార్యదర్శి నరసింహమూర్తి పాల్గొన్నారు..

ఈ కార్యక్రమాన్ని శ్రీకృష్ణదేవరా తెలుగు భాషా నిలయం కోటి హైదరాబాద్ లో నిర్వహించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News