Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:36 PM

తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్‌కు నేటి నుంచి కొత్త విధానం

తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్‌కు నేటి నుంచి కొత్త విధానం

తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్‌కు నేటి నుంచి కొత్త విధానం
March 13, 2026 11:58 AM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వాహనాల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నేటి (శుక్రవారం) నుంచి కొత్త విధానం అమలులోకి వచ్చింది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు రవాణా శాఖ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఫిజికల్ పేపర్లు స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ పొందిన వాహనాలకు సంబంధించి 7 రోజుల లోపుగా డీలర్లు వాహన యజమాని, ఫైనాన్షియర్ సంతకాలతో కూడిన ఫామ్–20తో పాటు ఇతర అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించాలని ఆదేశించారు.

సమర్పించిన దరఖాస్తులను రెండు పని దినాల్లోగా పరిశీలించి ఆమోదించాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. నకిలీ పత్రాలు సమర్పించినట్లయితే బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ హెచ్చరించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News