Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:07 PM

తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ సంఘానికి నూతన కమిటీ ఎన్నిక

తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ సంఘానికి నూతన కమిటీ ఎన్నిక

తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ సంఘానికి నూతన కమిటీ ఎన్నిక
23-03-2026 118 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రాష్ట్ర కార్యదర్శిగా అమరవాది శ్రవణ్ ఎంపిక

తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ సంఘానికి నూతన రాష్ట్ర కమిటీని ఘనంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పంతంగి వీరస్వామి గౌడ్, గౌరవ అధ్యక్షుడిగా నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శిగా అమరవాది శ్రవణ్ నియమితులయ్యారు. సూర్యాపేటలో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల అధికారి దశరథ ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందించారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని నూతన కమిటీ కోరింది. రంగ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ సంఘానికి నూతన కమిటీ ఎన్నిక

Article Image

రాష్ట్ర కార్యదర్శిగా అమరవాది శ్రవణ్ ఎంపిక

తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ సంఘానికి నూతన రాష్ట్ర కమిటీని ఘనంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పంతంగి వీరస్వామి గౌడ్, గౌరవ అధ్యక్షుడిగా నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శిగా అమరవాది శ్రవణ్ నియమితులయ్యారు. సూర్యాపేటలో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల అధికారి దశరథ ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందించారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని నూతన కమిటీ కోరింది. రంగ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News