Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 12:33 PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం
13-02-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


64 స్థానాలు కైవసం – 36 చోట్ల తేలని తీర్పు

వార్డుల స్థాయిలోనూ కాంగ్రెస్ ఆధిక్యం

హైదరాబాద్: తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల తుది ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో 64 మున్సిపాలిటీలను కైవసం చేసుకుని ప్రధాన పార్టీగా నిలిచింది. బీఆర్ఎస్ 15 స్థానాల్లో విజయం సాధించింది. 36 మున్సిపాలిటీలలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో తేలని పరిస్థితి నెలకొంది. ఇతరులు ఒక స్థానాన్ని దక్కించుకున్నారు. బీజేపీ ఖాతా తెరవలేకపోయింది.వార్డుల స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వార్డుల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 1,346 వార్డుల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 723 వార్డులను కైవసం చేసుకుంది. బీజేపీ 261 వార్డుల్లో విజయం సాధించగా, ఇతరులు 252 వార్డుల్లో గెలుపొందారు.ఈ ఫలితాలతో రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన స్థితిని మరింత బలపరుచుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

Sthanikam

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

Article Image


64 స్థానాలు కైవసం – 36 చోట్ల తేలని తీర్పు

వార్డుల స్థాయిలోనూ కాంగ్రెస్ ఆధిక్యం

హైదరాబాద్: తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల తుది ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో 64 మున్సిపాలిటీలను కైవసం చేసుకుని ప్రధాన పార్టీగా నిలిచింది. బీఆర్ఎస్ 15 స్థానాల్లో విజయం సాధించింది. 36 మున్సిపాలిటీలలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో తేలని పరిస్థితి నెలకొంది. ఇతరులు ఒక స్థానాన్ని దక్కించుకున్నారు. బీజేపీ ఖాతా తెరవలేకపోయింది.వార్డుల స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వార్డుల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 1,346 వార్డుల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 723 వార్డులను కైవసం చేసుకుంది. బీజేపీ 261 వార్డుల్లో విజయం సాధించగా, ఇతరులు 252 వార్డుల్లో గెలుపొందారు.ఈ ఫలితాలతో రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన స్థితిని మరింత బలపరుచుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News