Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:41 AM

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయి.ఎమ్మెల్యే వేముల వీరేశం

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయి.ఎమ్మెల్యే వేముల వీరేశం

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయి.ఎమ్మెల్యే వేముల వీరేశం
February 04, 2026 03:03 PM 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ నియోజకవర్గ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను బుధవారం నాడు పట్టణంలోని మినీ స్టేడియంలో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, ప్రశాంతత, క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

క్రీడల ద్వారా పోటీ తత్వం, సహనం, సమన్వయం పెరుగుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు యువతకు దిశానిర్దేశం చేస్తున్నాయని అన్నారు. ఈ క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకొని ప్రతిభను చాటుకోవాలని ఆయన ఆకాంక్షించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News