Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:35 AM

సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు. కలెక్టర్ హనుమంతరావు

సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు. కలెక్టర్ హనుమంతరావు

సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు. కలెక్టర్ హనుమంతరావు
February 08, 2026 05:34 AM 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 9న విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున, సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు.

కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించరాదనే నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కావున జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు కలెక్టరేట్‌కు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రజావాణి కార్యక్రమం తదుపరి తేదీని ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రకటిస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News