Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:28 PM

సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు. కలెక్టర్ హనుమంతరావు

సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు. కలెక్టర్ హనుమంతరావు

సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు. కలెక్టర్ హనుమంతరావు
08-02-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 9న విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున, సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు.

కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించరాదనే నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కావున జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు కలెక్టరేట్‌కు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రజావాణి కార్యక్రమం తదుపరి తేదీని ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రకటిస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

Sthanikam

సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు. కలెక్టర్ హనుమంతరావు

Article Image

మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 9న విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున, సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు.

కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించరాదనే నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కావున జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు కలెక్టరేట్‌కు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రజావాణి కార్యక్రమం తదుపరి తేదీని ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రకటిస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News