Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:03 AM

సివిల్ దుస్తుల్లో పోలీసుల దాడి.. పేకాటలో ఐదుగురు అరెస్ట్

సివిల్ దుస్తుల్లో పోలీసుల దాడి.. పేకాటలో ఐదుగురు అరెస్ట్

సివిల్ దుస్తుల్లో పోలీసుల దాడి.. పేకాటలో ఐదుగురు అరెస్ట్
25-03-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్,

న్యాల్కల్ మండల పరిధిలోని ఓ ఖాళీ స్థలంలో అక్రమంగా పేకాట ఆడుతున్న వారిపై హద్నూర్ పోలీసులు సివిల్ దుస్తుల్లో ఆకస్మికంగా దాడి నిర్వహించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని హద్నూర్ ఎస్ఐ సుజిత్ తెలిపారు.పోలీసులు సాధారణ వ్యక్తుల్లా అక్కడికి చేరుకుని పేకాట ఆడుతున్న వారిని గమనించి, ఒక్కసారిగా దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,600 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎస్ఐ సుజిత్ మాట్లాడుతూ, మండలంలో పేకాట, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Sthanikam

సివిల్ దుస్తుల్లో పోలీసుల దాడి.. పేకాటలో ఐదుగురు అరెస్ట్

Article Image

న్యాల్కల్,

న్యాల్కల్ మండల పరిధిలోని ఓ ఖాళీ స్థలంలో అక్రమంగా పేకాట ఆడుతున్న వారిపై హద్నూర్ పోలీసులు సివిల్ దుస్తుల్లో ఆకస్మికంగా దాడి నిర్వహించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని హద్నూర్ ఎస్ఐ సుజిత్ తెలిపారు.పోలీసులు సాధారణ వ్యక్తుల్లా అక్కడికి చేరుకుని పేకాట ఆడుతున్న వారిని గమనించి, ఒక్కసారిగా దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,600 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎస్ఐ సుజిత్ మాట్లాడుతూ, మండలంలో పేకాట, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News