Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:42 AM

శంకర్ గుట్ట బ్రహ్మోత్సవాలకు శుభారంభం… ఆహ్వాన గోడ పత్రిక ఆవిష్కరణ

శంకర్ గుట్ట బ్రహ్మోత్సవాలకు శుభారంభం… ఆహ్వాన గోడ పత్రిక ఆవిష్కరణ

శంకర్ గుట్ట బ్రహ్మోత్సవాలకు శుభారంభం… ఆహ్వాన గోడ పత్రిక ఆవిష్కరణ
January 30, 2026 12:19 PM 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం:

గ్రామ దైవమైన శ్రీ ఇంద్రపాల శంకర్ స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆహ్వాన గోడ పత్రికను గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ శుక్రవారం ఆవిష్కరించారు. శంకర్ గుట్టపై నిర్వహించనున్న ఈ బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా శివరాత్రి పర్వదినాన తేది 15 ఫిబ్రవరి రాత్రి 11 గంటల 40 నిమిషాలకు స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నట్లు సర్పంచ్ విక్రమ్ వెల్లడించారు. గ్రామ ఐక్యత, భక్తి భావన ప్రతిబింబించేలా ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు వరికుప్పల స్వామి, దేవస్థానం ఉత్సవ కమిటీ అధ్యక్షులు సింగణబోయిన పాండరి యాదవ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే యువ నాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్, మందడి విద్యాసాగర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రేపాక సత్తయ్య, రవ్వ నరసింహ, సింగణబోయిన జంగయ్య, శ్రీశైలం, సత్యనారాయణ, దాసు, వీర్లపల్లి మల్లయ్య, రాజన్నగారి రమేష్, తౌటమ్ శంకరయ్య, గర్ధాస్ వెంకటేశం, కన్నయ్య, పద్మారావు, కొలుకుల పెళ్లి యాదయ్య, బాజా నరేందర్, గునిగంటి రామలింగం, మర్రి యాదయ్య, వెంకటేశం, సత్తయ్య, శంకర్, జిట్టబోయిన వెంకటేశం, నక్క వెంకటేష్, గండు ఆంజనేయులు, కంబాలపల్లి శ్రీశైలం, మర్రి మహేష్, కోటపల్లి మహేష్, బోనగిరి సంజీవ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News