Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:43 PM

శివరాత్రికి ముందే చర్యలు… శంకర్‌గుట్ట మార్గంలో అభివృద్ధి పనులు

శివరాత్రికి ముందే చర్యలు… శంకర్‌గుట్ట మార్గంలో అభివృద్ధి పనులు

శివరాత్రికి ముందే చర్యలు… శంకర్‌గుట్ట మార్గంలో అభివృద్ధి పనులు
01-02-2026 263 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం

శివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా గ్రామపంచాయతీ ముందస్తు చర్యలు చేపట్టింది. శంకర్‌గుట్టకు వెళ్లే ప్రధాన మార్గంలో రోడ్డుకు ఇరువైపులా అడ్డుగా పెరిగిన కంప చెట్లను తొలగిస్తూ, శిథిలమైన రహదారి మరమ్మతు పనులను ప్రారంభించింది.

సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ పనుల్లో ఉపసర్పంచి నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు కంబాలపల్లి సత్తయ్య, పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, కప్పల మంగమ్మ రాజు చురుకుగా పాల్గొన్నారు. మార్కెట్ డైరెక్టర్ పెద్దగోని వెంకటేశం, సింగన బోయిన గణేష్ యాదవ్, సింగన బోయిన సత్యనారాయణ యాదవ్, మండల నాయకులు రాస వెంకటేశం, కార్యదర్శి రవ్వ నరసింహతో పాటు నక్క వెంకటేశం, సింగన బోయిన మల్లేశం, కంబాలపల్లి శ్రీశైలం, గర్ధాస్ కరుణాకర్, వడ్లకొండ కిరణ్, పాలమాకుల మల్లేష్, గర్ధాస్ శ్రీకాంత్, బాలు, ఈర్లపల్లి రమేష్, వెలిమినేటి నరేష్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.

Sthanikam

శివరాత్రికి ముందే చర్యలు… శంకర్‌గుట్ట మార్గంలో అభివృద్ధి పనులు

Article Image

ఇంద్రపాలనగరం

శివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా గ్రామపంచాయతీ ముందస్తు చర్యలు చేపట్టింది. శంకర్‌గుట్టకు వెళ్లే ప్రధాన మార్గంలో రోడ్డుకు ఇరువైపులా అడ్డుగా పెరిగిన కంప చెట్లను తొలగిస్తూ, శిథిలమైన రహదారి మరమ్మతు పనులను ప్రారంభించింది.

సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ పనుల్లో ఉపసర్పంచి నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు కంబాలపల్లి సత్తయ్య, పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, కప్పల మంగమ్మ రాజు చురుకుగా పాల్గొన్నారు. మార్కెట్ డైరెక్టర్ పెద్దగోని వెంకటేశం, సింగన బోయిన గణేష్ యాదవ్, సింగన బోయిన సత్యనారాయణ యాదవ్, మండల నాయకులు రాస వెంకటేశం, కార్యదర్శి రవ్వ నరసింహతో పాటు నక్క వెంకటేశం, సింగన బోయిన మల్లేశం, కంబాలపల్లి శ్రీశైలం, గర్ధాస్ కరుణాకర్, వడ్లకొండ కిరణ్, పాలమాకుల మల్లేష్, గర్ధాస్ శ్రీకాంత్, బాలు, ఈర్లపల్లి రమేష్, వెలిమినేటి నరేష్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News