సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి
నారాయణపురం మండలం స్థానికం డిజిటల్ న్యూస్ జర్నలిస్ట్: యాదాద్రి భువనగిరి జిల్లా సమస్తన్ నారాయణపురం మండల కేంద్రంలోని గోశిక శ్రీనివాసులకు 60 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వైద్య రంగంలో ఎంతో ఉపయోగపడుతుందని ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ వార్డు నెంబర్ సూరపల్లి వెంకటేష్ ఉప్పల వెంకటేష్ వెంకటేష్ గునగంటి రాజు గౌడ్ ఎండి హర్షద్హ,శామ్, సాదిక్ ఖురేషియా మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి