జనగాం సర్పంచ్ శ్రీ లోడే రఘు గౌడ్
నారాయణపురం మండలం స్థానికం ప్రతినిధి.: యాదాద్రి భువనగిరి జిల్లా సమస్తాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామంలో సీఎంఆర్ఎఫ్ నిధుల చెక్కులు లబ్ధిదారులు తండా శ్రీనివాస్ 27,000, గజ్జి నరసింహ 30500 చెక్కులను గౌరవ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో సర్పంచ్ లోడే రఘు అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వైద్య పరంగా ఆపదలో ఉన్న వారికి పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రవి ఉప సర్పంచ్ ఎర్ర సుశీల లక్ష్మయ్య వార్డ్ మెంబర్లు మంచాల ఏసు కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం వెంకయ్య చుక్క యాదయ్య గొందిగాల యాదయ్య నర భాస్కర్ బురకల భాస్కర్ నాతి స్వాతిక మరియు గ్రామస్తులు పాల్గొన్నారు















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి