Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:27 PM

స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో చింతకాయల రాము

స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో చింతకాయల రాము

స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో చింతకాయల రాము
07-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రింగ్ గుర్తుతో వార్డు అభివృద్ధి లక్ష్యం

వార్డు అభివృద్ధే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా చింతకాయల రాము రింగ్ గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని, పారదర్శకంగా సేవలందించడం, ప్రతి ఇంటి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.ఇప్పటివరకు ప్రజలతో కలిసి చేసిన సేవలను కొనసాగిస్తూ, రాబోయే రోజుల్లో మరింత బాధ్యతతో పని చేస్తానని రాము స్పష్టం చేశారు. ముఖ్యంగా తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు వంటి ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వార్డు ప్రజలతో కలిసి సుమారు వంద మందికి పైగా పాల్గొన్నారు. ప్రజలు చింతకాయల రాముకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ, వార్డు అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తామని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో రింగ్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి స్వతంత్ర అభ్యర్థి చింతకాయల రామును గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. వార్డు అభివృద్ధికి ప్రతి ఒక్కరి మద్దతు అవసరమని ఆయన పిలుపునిచ్చారు.

Sthanikam

స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో చింతకాయల రాము

Article Image

రింగ్ గుర్తుతో వార్డు అభివృద్ధి లక్ష్యం

వార్డు అభివృద్ధే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా చింతకాయల రాము రింగ్ గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని, పారదర్శకంగా సేవలందించడం, ప్రతి ఇంటి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.ఇప్పటివరకు ప్రజలతో కలిసి చేసిన సేవలను కొనసాగిస్తూ, రాబోయే రోజుల్లో మరింత బాధ్యతతో పని చేస్తానని రాము స్పష్టం చేశారు. ముఖ్యంగా తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు వంటి ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వార్డు ప్రజలతో కలిసి సుమారు వంద మందికి పైగా పాల్గొన్నారు. ప్రజలు చింతకాయల రాముకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ, వార్డు అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తామని భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో రింగ్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి స్వతంత్ర అభ్యర్థి చింతకాయల రామును గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. వార్డు అభివృద్ధికి ప్రతి ఒక్కరి మద్దతు అవసరమని ఆయన పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News