Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 11:36 AM

స్టేజి తొలగించవద్దంటూ ఎంపీడీవోకు వినతి

స్టేజి తొలగించవద్దంటూ ఎంపీడీవోకు వినతి

స్టేజి తొలగించవద్దంటూ ఎంపీడీవోకు వినతి
23-02-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని నీర్నెముల గ్రామానికి చెందిన హనుమాన్ యూత్ అసోసియేషన్ (Regd. No.160/2013) ఆధ్వర్యంలో గ్రామంలో నిర్మించిన సాంస్కృతిక వేదిక (స్టేజి)ను తొలగించవద్దని కోరుతూ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆఫీసులో సోమవారం వినతి పత్రం సమర్పించారు.

గ్రామంలోని పాత పాఠశాల ప్రాంగణంలో సంఘం స్వచ్ఛందంగా నిర్మించిన ఈ వేదిక గత కొన్ని సంవత్సరాలుగా గ్రామస్తుల సమావేశాలు, జాతీయ పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగపడుతోందని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. గ్రామ యువత, పెద్దల సహకారంతో నిర్మించిన ఈ స్టేజి గ్రామ ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని తెలిపారు.

విద్యా, సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ఈ వేదిక ఎంతో అవసరమని, దీనిని తొలగిస్తే గ్రామంలో జరిగే కార్యక్రమాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్టేజిని యథాతథంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను కోరారు.

గ్రామ సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని, ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలగకుండా అధికారులు సహకరించాలని సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు.


Sthanikam

స్టేజి తొలగించవద్దంటూ ఎంపీడీవోకు వినతి

Article Image

రామన్నపేట: మండలంలోని నీర్నెముల గ్రామానికి చెందిన హనుమాన్ యూత్ అసోసియేషన్ (Regd. No.160/2013) ఆధ్వర్యంలో గ్రామంలో నిర్మించిన సాంస్కృతిక వేదిక (స్టేజి)ను తొలగించవద్దని కోరుతూ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆఫీసులో సోమవారం వినతి పత్రం సమర్పించారు.

గ్రామంలోని పాత పాఠశాల ప్రాంగణంలో సంఘం స్వచ్ఛందంగా నిర్మించిన ఈ వేదిక గత కొన్ని సంవత్సరాలుగా గ్రామస్తుల సమావేశాలు, జాతీయ పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగపడుతోందని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. గ్రామ యువత, పెద్దల సహకారంతో నిర్మించిన ఈ స్టేజి గ్రామ ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని తెలిపారు.

విద్యా, సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ఈ వేదిక ఎంతో అవసరమని, దీనిని తొలగిస్తే గ్రామంలో జరిగే కార్యక్రమాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్టేజిని యథాతథంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను కోరారు.

గ్రామ సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమని, ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలగకుండా అధికారులు సహకరించాలని సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News