Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మత్తు పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 05:38 AM

సర్పంచులు వార్డ్ మెంబర్లు 45 రోజుల్లో ఖర్చు నివేదికలు తప్పనిసరి లేదంటే ఎన్నికల బరిలో నిషేధం!

సర్పంచులు వార్డ్ మెంబర్లు 45 రోజుల్లో ఖర్చు నివేదికలు తప్పనిసరి లేదంటే ఎన్నికల బరిలో నిషేధం!

సర్పంచులు వార్డ్ మెంబర్లు  45 రోజుల్లో ఖర్చు నివేదికలు తప్పనిసరి లేదంటే ఎన్నికల బరిలో నిషేధం!
19-12-2025 118 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్నికల్లో ఖర్చు లెక్కలపై SEC కఠిన హెచ్చరిక!

45 రోజుల్లోగా నివేదికలు ఇవ్వకుంటే అనర్హత తప్పదు

స్థానిక ప్రతినిధి

TG: రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులందరూ తప్పనిసరిగా తమ ఎన్నికల ఖర్చు వివరాలను 45 రోజుల్లోగా సంబంధిత ఎంపీడీవోలకు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) ఆదేశించింది.

ఈ గడువు లోపు ఖర్చు నివేదికలు అందజేయని పక్షంలో చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని SEC స్పష్టం చేసింది. గెలుపొందిన అభ్యర్థులైతే నేరుగా అనర్హత వేటు పడుతుందని హెచ్చరించింది.

అలాగే, ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చుల వివరాలు సమర్పించని అభ్యర్థులకు మూడేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసే అర్హత ఉండదని కమిషన్ తేల్చిచెప్పింది.

పారదర్శకత, బాధ్యతాయుత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు SEC పేర్కొనగా, ఖర్చుల లెక్కల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని అభ్యర్థులకు స్పష్టమైన సందేశం ఇచ్చింది.

Sthanikam

సర్పంచులు వార్డ్ మెంబర్లు 45 రోజుల్లో ఖర్చు నివేదికలు తప్పనిసరి లేదంటే ఎన్నికల బరిలో నిషేధం!

Article Image

ఎన్నికల్లో ఖర్చు లెక్కలపై SEC కఠిన హెచ్చరిక!

45 రోజుల్లోగా నివేదికలు ఇవ్వకుంటే అనర్హత తప్పదు

స్థానిక ప్రతినిధి

TG: రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులందరూ తప్పనిసరిగా తమ ఎన్నికల ఖర్చు వివరాలను 45 రోజుల్లోగా సంబంధిత ఎంపీడీవోలకు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) ఆదేశించింది.

ఈ గడువు లోపు ఖర్చు నివేదికలు అందజేయని పక్షంలో చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని SEC స్పష్టం చేసింది. గెలుపొందిన అభ్యర్థులైతే నేరుగా అనర్హత వేటు పడుతుందని హెచ్చరించింది.

అలాగే, ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చుల వివరాలు సమర్పించని అభ్యర్థులకు మూడేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసే అర్హత ఉండదని కమిషన్ తేల్చిచెప్పింది.

పారదర్శకత, బాధ్యతాయుత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు SEC పేర్కొనగా, ఖర్చుల లెక్కల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని అభ్యర్థులకు స్పష్టమైన సందేశం ఇచ్చింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News