రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి
రామన్నపేట మండలం సిరిపురంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం ఆలయ కమిటీ చైర్మన్ కట్ట దశరథ చెన్నకేశవస్వామి దేవస్థానం చైర్మన్ లవణం ఉపేందర్ను దేవస్థానం తరపున శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మూడుదుడ్ల అనూష రమేష్తో పాటు కొంగం వెంకటేశం, మొగిలి శ్రీనివాస్, కూనూరు వెంకటేశం, బూరి అంజయ్య, మురియ భక్తులు ఎల్ల సంజీవరెడ్డి, గజం సత్యనారాయణ, కుడుగు రమేష్, జిల్ల శ్రీను, కాంగం జంగయ్య, అపం శ్రీను, పొట్టుత్తిని వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.దేవస్థాన అభివృద్ధికి చైర్మన్ చేస్తున్న సేవలను కొనియాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు భక్తుల ఐక్యతకు దోహదపడతాయని పలువురు పేర్క















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి