Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:12 AM

సిరిపురంలో చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ ఉపేందర్‌కు సన్మానం

సిరిపురంలో చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ ఉపేందర్‌కు సన్మానం

సిరిపురంలో చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ ఉపేందర్‌కు సన్మానం
08-01-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలం సిరిపురంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం ఆలయ కమిటీ చైర్మన్ కట్ట దశరథ చెన్నకేశవస్వామి దేవస్థానం చైర్మన్ లవణం ఉపేందర్‌ను దేవస్థానం తరపున శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మూడుదుడ్ల అనూష రమేష్‌తో పాటు కొంగం వెంకటేశం, మొగిలి శ్రీనివాస్, కూనూరు వెంకటేశం, బూరి అంజయ్య, మురియ భక్తులు ఎల్ల సంజీవరెడ్డి, గజం సత్యనారాయణ, కుడుగు రమేష్, జిల్ల శ్రీను, కాంగం జంగయ్య, అపం శ్రీను, పొట్టుత్తిని వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.దేవస్థాన అభివృద్ధికి చైర్మన్ చేస్తున్న సేవలను కొనియాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు భక్తుల ఐక్యతకు దోహదపడతాయని పలువురు పేర్క

Sthanikam

సిరిపురంలో చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ ఉపేందర్‌కు సన్మానం

Article Image
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలం సిరిపురంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం ఆలయ కమిటీ చైర్మన్ కట్ట దశరథ చెన్నకేశవస్వామి దేవస్థానం చైర్మన్ లవణం ఉపేందర్‌ను దేవస్థానం తరపున శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మూడుదుడ్ల అనూష రమేష్‌తో పాటు కొంగం వెంకటేశం, మొగిలి శ్రీనివాస్, కూనూరు వెంకటేశం, బూరి అంజయ్య, మురియ భక్తులు ఎల్ల సంజీవరెడ్డి, గజం సత్యనారాయణ, కుడుగు రమేష్, జిల్ల శ్రీను, కాంగం జంగయ్య, అపం శ్రీను, పొట్టుత్తిని వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.దేవస్థాన అభివృద్ధికి చైర్మన్ చేస్తున్న సేవలను కొనియాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు భక్తుల ఐక్యతకు దోహదపడతాయని పలువురు పేర్క

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News