Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:56 AM

రొద్దంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

రొద్దంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

రొద్దంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
14-04-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లాలోని రొద్దం హెడ్‌క్వార్టర్‌లో బి.ఆర్ అంబేద్కర్

136వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న బి.కే. పార్థసారథి అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన భారత రాజ్యాంగ నిర్మాణంలో చేసిన కృషిని కొనియాడారు. సమాజంలో సమానత్వం, న్యాయం స్థాపనకు ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, మాజీ జిల్లా అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు, చిన్నప్పయ్య , ఎంఆర్‌పీఎస్ నాయకులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ ఆదర్శాలను అనుసరిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.


Sthanikam

రొద్దంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లాలోని రొద్దం హెడ్‌క్వార్టర్‌లో బి.ఆర్ అంబేద్కర్

136వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న బి.కే. పార్థసారథి అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన భారత రాజ్యాంగ నిర్మాణంలో చేసిన కృషిని కొనియాడారు. సమాజంలో సమానత్వం, న్యాయం స్థాపనకు ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, మాజీ జిల్లా అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు, చిన్నప్పయ్య , ఎంఆర్‌పీఎస్ నాయకులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ ఆదర్శాలను అనుసరిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News