Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 03:38 PM

రెండో వార్డులో షేక్ షబానా అజీమ్ గెలుపు ఖాయం : కంభంపాటి శ్రీనివాసులు గౌడ్

రెండో వార్డులో షేక్ షబానా అజీమ్ గెలుపు ఖాయం : కంభంపాటి శ్రీనివాసులు గౌడ్

రెండో వార్డులో షేక్ షబానా అజీమ్ గెలుపు ఖాయం : కంభంపాటి శ్రీనివాసులు గౌడ్
04-02-2026 272 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రచారంలో నిమగ్నమైన టీఆర్ఎస్ అభ్యర్థులు

చిట్యాల :

చిట్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లకు గుర్తు చేస్తూ, స్థానిక మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య చిట్యాలను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన విషయం వాస్తవమని నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా రెండో వార్డ్ ఇంచార్జ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ మాట్లాడుతూ, ఓటర్లు ఒక్కసారి ఆలోచించి కారు గుర్తుకే ఓటు వేయాలని, రెండో వార్డులో టీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షబానా అజీమ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

రెండో వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లివాడ, ఎండి గౌస్, కోనూరు శివకుమార్, రావుల వెంకన్న, కర్రె శ్రీనివాస్, పావిరాల నరసింహ, మాదాసు పరమేష్, జటాంగి వెంకన్న, పావిరాల లివేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రెండో వార్డులో షేక్ షబానా అజీమ్ గెలుపు ఖాయం : కంభంపాటి శ్రీనివాసులు గౌడ్

Article Image

ప్రచారంలో నిమగ్నమైన టీఆర్ఎస్ అభ్యర్థులు

చిట్యాల :

చిట్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లకు గుర్తు చేస్తూ, స్థానిక మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య చిట్యాలను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన విషయం వాస్తవమని నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా రెండో వార్డ్ ఇంచార్జ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ మాట్లాడుతూ, ఓటర్లు ఒక్కసారి ఆలోచించి కారు గుర్తుకే ఓటు వేయాలని, రెండో వార్డులో టీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షబానా అజీమ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

రెండో వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లివాడ, ఎండి గౌస్, కోనూరు శివకుమార్, రావుల వెంకన్న, కర్రె శ్రీనివాస్, పావిరాల నరసింహ, మాదాసు పరమేష్, జటాంగి వెంకన్న, పావిరాల లివేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News