Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీటీ రోడ్లుగా మార్చాలని సిపిఎం డిమాం రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహ కార్యక్రమం ఉధంపూర్‌లో ఘోర ప్రమాదం: 100 అడుగుల లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 20, 2026 06:26 PM

రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహ కార్యక్రమం

రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహ కార్యక్రమం

రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహ కార్యక్రమం
April 20, 2026 02:32 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి, కొత్తచెరువు మండలం అయినా. మైలేపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలలో ఆదివారం అక్షయ తృతీయ సందర్బంగా రెడ్స్ డైరెక్ట్ భానుజ గారి ఆదేశాల మేరకు ఆంజనేయస్వామి

దేవాలయం లో బాల్య వివాహాలపై అవగాహన కలిగించడం జరిగింది. 18సం" లోపల ఉన్న బాలికలకు, 21సం" లోపల ఉన్న బాలురులకు బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. గ్రామంలో ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లయితే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 నెంబర్ కు గాని, సంబంధిత అధికారులకు గాని తెలియజేయాలని,బాల, బాలికలు బడిలోనే ఉండాలని అవగాహన కల్పించడం జరిగింది. మా గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా మారుస్తామని పూజారుల సమక్షంలో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిబ్బంది కోఆర్డినేటర్ గంగరాజు, సి ఎస్ డబ్ల్యూ అంజలి, కిసాన్ మిత్ర కోఆర్డినేటర్ అంజలి, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News