Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:38 AM

రామన్నపేటలో యూరియా మాఫియా దందా బహిర్గతం

రామన్నపేటలో యూరియా మాఫియా దందా బహిర్గతం

రామన్నపేటలో యూరియా మాఫియా దందా బహిర్గతం
February 20, 2026 06:41 PM 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి

రామన్నపేట మండలంలో యూరియా సరఫరాలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని బండ మధుకర్ రెడ్డి ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు అందాల్సిన యూరియా మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్తోందని ఆయన విమర్శించారు.

ఎరువుల దుకాణాల యజమానులు కుమ్మక్కై రైతుల పాస్‌బుక్కులు ముందుగానే సేకరించి ఓటీపీ నమోదు చేసి యూరియాను బుక్‌ చేసుకుంటున్నారని తెలిపారు. రైతులు దుకాణాలకు వెళ్లినప్పుడు “స్టాక్ అయిపోయింది” అంటూ పంపిస్తున్నారని, కానీ గోదాముల్లో మాత్రం నిల్వలు ఉన్నాయని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం సరఫరా లోపం చేయలేదని, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్యవేక్షణలో విఫలమైందని అన్నారు. రైతులకు యూరియా అందకుండా ప్రైవేట్ కంపెనీలకు మళ్లించడం రైతు వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News