Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:36 AM

రామన్నపేటలో శివాజీ శోభాయాత్ర ఘనంగా – విగ్రహ స్థాపనకు భూమి పూజ

రామన్నపేటలో శివాజీ శోభాయాత్ర ఘనంగా – విగ్రహ స్థాపనకు భూమి పూజ

రామన్నపేటలో శివాజీ శోభాయాత్ర ఘనంగా – విగ్రహ స్థాపనకు భూమి పూజ
February 19, 2026 08:42 PM 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మల్లికార్జున బిన్నీ రైస్ మిల్ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు భారీ పాదయాత్రగా శోభాయాత్ర నిర్వహించారు.

ర్యాలీలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని జీజాబాయి వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శివాజీ మహారాజ్ విగ్రహ స్థాపనకు భూమి పూజ నిర్వహించారు. తదుపరి విగ్రహ ఏర్పాటుకు కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా సర్పంచ్ గరిక సత్యనారాయణను, అధ్యక్షుడిగా చొల్లేటి శివ కిరణ్‌ను ఎన్నుకోగా, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, సోషల్ మీడియా సభ్యులను నియమించారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News