PRINT TIME: April 10, 2026 02:44 PM
రామన్నపేటలో నాలుగు కోర్టుల భవన సముదాయానికి రేపు శంకుస్థాపన
రామన్నపేటలో నాలుగు కోర్టుల భవన సముదాయానికి రేపు శంకుస్థాపన
January 31, 2026 05:46 PM
784 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట కోమ్మాయిగూడెం రోడ్డులో నిర్మించనున్న నాలుగు కోర్టుల భవన సముదాయానికి రేపు హైకోర్టు న్యాయమూర్తుల చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.డి. మజీద్ తెలిపారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం సభ కూడా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి, యువజన, రైతు, కూలీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి