Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:25 PM

రమాభాయి నేటి తరానికి ఆదర్శం

రమాభాయి నేటి తరానికి ఆదర్శం

రమాభాయి నేటి తరానికి ఆదర్శం
07-02-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి రమాభాయి నేటి తరం తప్పనిసరిగా ఆదర్శంగా తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు.

రమాభాయి జయంతి సందర్భంగా శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రమాభాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బట్టు రామచంద్రయ్య, కొడారి వెంకటేష్, బర్రె సుదర్శన్, ఇటుకల దేవేందర్ మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత విద్య కోసం అంబేద్కర్‌కు తన కష్టార్జితాన్ని పంపి సహకరించిన త్యాగమూర్తి రమాభాయి అని గుర్తు చేశారు. మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం, ఓటు హక్కు, ఆస్తి హక్కులు రాజ్యాంగంలో పొందుపరచడంలో రమాభాయి స్ఫూర్తి, ప్రేరణ కీలకంగా నిలిచాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భానోతు భాస్కర్ నాయక్, పల్లెర్ల వెంకటేశం, బాకారం లావణ్య, నల్ల కృష్ణ, దుబ్బాక రామకృష్ణ, బోడ్డు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రమాభాయి నేటి తరానికి ఆదర్శం

Article Image

ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి రమాభాయి నేటి తరం తప్పనిసరిగా ఆదర్శంగా తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు.

రమాభాయి జయంతి సందర్భంగా శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రమాభాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బట్టు రామచంద్రయ్య, కొడారి వెంకటేష్, బర్రె సుదర్శన్, ఇటుకల దేవేందర్ మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత విద్య కోసం అంబేద్కర్‌కు తన కష్టార్జితాన్ని పంపి సహకరించిన త్యాగమూర్తి రమాభాయి అని గుర్తు చేశారు. మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం, ఓటు హక్కు, ఆస్తి హక్కులు రాజ్యాంగంలో పొందుపరచడంలో రమాభాయి స్ఫూర్తి, ప్రేరణ కీలకంగా నిలిచాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భానోతు భాస్కర్ నాయక్, పల్లెర్ల వెంకటేశం, బాకారం లావణ్య, నల్ల కృష్ణ, దుబ్బాక రామకృష్ణ, బోడ్డు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News