Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు కోదాడలో హిందూ సమ్మేళనం.... రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 17, 2026 11:21 PM

రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ

రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ

రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ
April 17, 2026 09:29 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పుట్టపర్తి మండలం బీడుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే రైతు అప్పుల బాధలు తాళలేక 16/11/2024 ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకి భార్య,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రైతు భార్య అయినటువంటి నాగమణి కూలీ చేసుకుంటూ కుటుంబ జీవనం సాగిస్తూ ఉండగా, వీరిని గుర్తించిన మన రెడ్స్ సంస్థ వారు ఆమె జీవనోపాధి కోసం 17/4/2026 శుక్రవారం పాలు ఇచ్చు ఆవును,వారి జీవనార్థం కోసం ఆర్థిక సహాయంగా అందించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ నా భర్త అయినటువంటి శ్రీనివాస్ చనిపోయిన అప్పటినుండి కూడా ఏ ఒక్కరు కూడా స్పందించలేదని, మమ్మల్ని గుర్తించి మా జీవనానికి ఆర్థిక సహాయం అందించిన రెడ్స్ సంస్థ డైరెక్టర్ భానూజ మేడం గారికి,సిబ్బంది కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News