Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:43 AM

రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ

రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ

రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ
April 17, 2026 09:29 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పుట్టపర్తి మండలం బీడుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే రైతు అప్పుల బాధలు తాళలేక 16/11/2024 ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకి భార్య,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రైతు భార్య అయినటువంటి నాగమణి కూలీ చేసుకుంటూ కుటుంబ జీవనం సాగిస్తూ ఉండగా, వీరిని గుర్తించిన మన రెడ్స్ సంస్థ వారు ఆమె జీవనోపాధి కోసం 17/4/2026 శుక్రవారం పాలు ఇచ్చు ఆవును,వారి జీవనార్థం కోసం ఆర్థిక సహాయంగా అందించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ నా భర్త అయినటువంటి శ్రీనివాస్ చనిపోయిన అప్పటినుండి కూడా ఏ ఒక్కరు కూడా స్పందించలేదని, మమ్మల్ని గుర్తించి మా జీవనానికి ఆర్థిక సహాయం అందించిన రెడ్స్ సంస్థ డైరెక్టర్ భానూజ మేడం గారికి,సిబ్బంది కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News