Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:15 AM

రామన్నపేట మండలంలో ఎరువుల యాప్‌పై విస్తృత అవగాహన శిక్షణ

రామన్నపేట మండలంలో ఎరువుల యాప్‌పై విస్తృత అవగాహన శిక్షణ

రామన్నపేట మండలంలో ఎరువుల యాప్‌పై విస్తృత అవగాహన శిక్షణ
20-12-2025 172 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో ఎరువుల యాప్‌పై విస్తృత అవగాహన శిక్షణ

స్థానికం ప్రతినిధి

రైతులకు ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సులభతరం చేసే దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన FERTILIZER యాప్పై రామన్నపేట మండలంలో విస్తృత స్థాయి అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

శిక్షణ సందర్భంగా రైతులు తమ మొబైల్ ఫోన్ ద్వారానే ఎరువుల బుకింగ్ చేసుకునే విధానం, అవసరమైన వివరాల నమోదు, యాప్ ద్వారా డీలర్ల వద్ద ఎరువులు పొందే ప్రక్రియను అధికారులకు దశలవారీగా వివరించారు. యాప్ అమలుతో ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరిగి, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు.

అనంతరం ఆయా శాఖల అధికారులు గ్రామస్థాయిలో రైతులకు యాప్‌పై విస్తృత అవగాహన కల్పించి, ప్రతి రైతు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ లాల్ బహుదూర్,ఎంపీడీవో రాములు, ఎస్ ఐ నాగరాజు, పంచాయతీ కార్యదర్శులు జిపిఓలు ఏ ఈ ఓ లు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

రామన్నపేట మండలంలో ఎరువుల యాప్‌పై విస్తృత అవగాహన శిక్షణ

Article Image

రామన్నపేట మండలంలో ఎరువుల యాప్‌పై విస్తృత అవగాహన శిక్షణ

స్థానికం ప్రతినిధి

రైతులకు ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సులభతరం చేసే దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన FERTILIZER యాప్పై రామన్నపేట మండలంలో విస్తృత స్థాయి అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

శిక్షణ సందర్భంగా రైతులు తమ మొబైల్ ఫోన్ ద్వారానే ఎరువుల బుకింగ్ చేసుకునే విధానం, అవసరమైన వివరాల నమోదు, యాప్ ద్వారా డీలర్ల వద్ద ఎరువులు పొందే ప్రక్రియను అధికారులకు దశలవారీగా వివరించారు. యాప్ అమలుతో ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరిగి, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు.

అనంతరం ఆయా శాఖల అధికారులు గ్రామస్థాయిలో రైతులకు యాప్‌పై విస్తృత అవగాహన కల్పించి, ప్రతి రైతు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ లాల్ బహుదూర్,ఎంపీడీవో రాములు, ఎస్ ఐ నాగరాజు, పంచాయతీ కార్యదర్శులు జిపిఓలు ఏ ఈ ఓ లు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News