జెండా ఆవిష్కరణ... బూత్ అద్యక్షులు మార్గం వెంకటేష్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ బూత్ అధ్యక్షులు మార్గం వెంకటేష్, నాటి శివ, మిర్యాల సంతోష్, తోర్పునూరి దయాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల బిక్షం, జిల్లా ఉపాధ్యక్షులు శాగ చంద్రశేఖర్ రెడ్డి,ఉపసర్పంచ్ బోయ సదనందం, వార్డు సభ్యులు గుండెపురం ప్రతిభ నరేష్, బండ శేఖర్, గాడ్డుల శ్వేత ప్రవీణ్, బొమ్మని రాజు, బాతరాజు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి