Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:40 AM

పెద్దకాపర్తిలో యువకుడి మృతి – కుటుంబాన్ని పరామర్శించిన ప్రజాప్రతినిధులు

పెద్దకాపర్తిలో యువకుడి మృతి – కుటుంబాన్ని పరామర్శించిన ప్రజాప్రతినిధులు

పెద్దకాపర్తిలో యువకుడి మృతి – కుటుంబాన్ని పరామర్శించిన ప్రజాప్రతినిధులు
February 04, 2026 07:22 PM 407 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల, ఫిబ్రవరి 4:

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన సిలువేరు వెంకటేశం (35) అనారోగ్యంతో మృతి చెందారు. మృతుడి కుటుంబాన్ని ఈ విషాద ఘటన తీవ్రంగా కుదిపివేసింది. గ్రామంలో శోకసంద్రం నెలకొంది.ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు, పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం మృతుడి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.వారి వెంట ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యుడు కురు యాదయ్య, సాకల నాగరాజు, ఏర్పు నరసింహ, ఆనగంటి నరేష్ తదితర నాయకులు పాల్గొని మృతుడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వెంకటేశం మృతి గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News