Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:31 AM

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు నిరంకుశమైనవి! డి హరినాథ్

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు నిరంకుశమైనవి! డి హరినాథ్

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు నిరంకుశమైనవి! డి హరినాథ్
14-02-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

విద్యా సంవత్సరంలో మినిమం 220 రోజుల పని దినాలు ఉండాలనే నిబంధనకు మించి అదనంగా స్కూళ్లు తెరిపించటం విద్యాశాఖ అధికారి విజయరామరాజు,విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు మెప్పు పొందటానికేనని ఇది నిరంకుశమైన ఆదేశమని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుడి హరినాథ్ విమర్శించారు.

ఎన్టీఆర్ జిల్లాలో220 పని దినములు ఉండగా రెండవ శనివారం పాఠశాలలను నడపాలని డీఈవోల మీద పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఒత్తిడి తీసుకురావడం సరికాదని హరినాథ్ అన్నారు. డీఈవోల అధికారాలను కూడా హరించే విధంగా విద్యాశాఖ అధికారి వైఖరి ఉందన్నారు. స్థానికంగా వచ్చే పండుగలకు సెలవు మంజూరు చేసే అధికారం స్థానిక హెడ్మాస్టర్ కే ఉండేదని ,నేడు దాన్ని కూడా తొలగించారని, ఆప్షనల్ హాలిడే ఇచ్చే హక్కు మండల ఎడ్యుకేషన్ అధికారినుండి తొలగించారని. సర్వం డైరెక్టర్ విజయరామరాజు దయాదాక్షిణ్యాల మీద విద్యాశాఖను నియంత్రించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని ఈ విధానాలను వ్యతిరేకించవలసిందిగా ఉపాధ్యాయ వర్గాలను డి హరినాథ్ కోరారు

Sthanikam

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు నిరంకుశమైనవి! డి హరినాథ్

Article Image

విద్యా సంవత్సరంలో మినిమం 220 రోజుల పని దినాలు ఉండాలనే నిబంధనకు మించి అదనంగా స్కూళ్లు తెరిపించటం విద్యాశాఖ అధికారి విజయరామరాజు,విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు మెప్పు పొందటానికేనని ఇది నిరంకుశమైన ఆదేశమని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుడి హరినాథ్ విమర్శించారు.

ఎన్టీఆర్ జిల్లాలో220 పని దినములు ఉండగా రెండవ శనివారం పాఠశాలలను నడపాలని డీఈవోల మీద పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఒత్తిడి తీసుకురావడం సరికాదని హరినాథ్ అన్నారు. డీఈవోల అధికారాలను కూడా హరించే విధంగా విద్యాశాఖ అధికారి వైఖరి ఉందన్నారు. స్థానికంగా వచ్చే పండుగలకు సెలవు మంజూరు చేసే అధికారం స్థానిక హెడ్మాస్టర్ కే ఉండేదని ,నేడు దాన్ని కూడా తొలగించారని, ఆప్షనల్ హాలిడే ఇచ్చే హక్కు మండల ఎడ్యుకేషన్ అధికారినుండి తొలగించారని. సర్వం డైరెక్టర్ విజయరామరాజు దయాదాక్షిణ్యాల మీద విద్యాశాఖను నియంత్రించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని ఈ విధానాలను వ్యతిరేకించవలసిందిగా ఉపాధ్యాయ వర్గాలను డి హరినాథ్ కోరారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News