Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:33 AM

ప్రియుడిని కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

ప్రియుడిని కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

ప్రియుడిని కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
April 22, 2026 08:11 AM 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బెంగళూరు: ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. ప్రియుడిపై అనుమానంతో ఓ యువతి అతన్ని కిరోసిన్ పోసి సజీవదహనం చేసిన ఘటన నగర శివారు అంజనానగర్లో చోటుచేసుకుంది.

తుమకూరుకు చెందిన కిరణ్‌ (27) మొబైల్ సర్వీస్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. అదే చోట పనిచేస్తున్న ప్రేమ అనే యువతితో అతనికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవల కిరణ్ తనను పట్టించుకోవడం లేదని, పెళ్లి చేసుకోకపోవచ్చనే అనుమానంతో ప్రేమ ఆగ్రహానికి గురైంది.

మంగళవారం కిరణ్‌ను ఇంటికి పిలిచిన ఆమె, ‘లవ్ ప్రపోజల్’ పేరుతో కళ్లకు గంతలు కట్టి కుర్చీకి కట్టేసింది. అనంతరం అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. తీవ్ర గాయాలపాలైన కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News