Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:08 PM

ప్రియుడిని కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

ప్రియుడిని కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

ప్రియుడిని కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
22-04-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బెంగళూరు: ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. ప్రియుడిపై అనుమానంతో ఓ యువతి అతన్ని కిరోసిన్ పోసి సజీవదహనం చేసిన ఘటన నగర శివారు అంజనానగర్లో చోటుచేసుకుంది.

తుమకూరుకు చెందిన కిరణ్‌ (27) మొబైల్ సర్వీస్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. అదే చోట పనిచేస్తున్న ప్రేమ అనే యువతితో అతనికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవల కిరణ్ తనను పట్టించుకోవడం లేదని, పెళ్లి చేసుకోకపోవచ్చనే అనుమానంతో ప్రేమ ఆగ్రహానికి గురైంది.

మంగళవారం కిరణ్‌ను ఇంటికి పిలిచిన ఆమె, ‘లవ్ ప్రపోజల్’ పేరుతో కళ్లకు గంతలు కట్టి కుర్చీకి కట్టేసింది. అనంతరం అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. తీవ్ర గాయాలపాలైన కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

Sthanikam

ప్రియుడిని కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

Article Image

బెంగళూరు: ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. ప్రియుడిపై అనుమానంతో ఓ యువతి అతన్ని కిరోసిన్ పోసి సజీవదహనం చేసిన ఘటన నగర శివారు అంజనానగర్లో చోటుచేసుకుంది.

తుమకూరుకు చెందిన కిరణ్‌ (27) మొబైల్ సర్వీస్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. అదే చోట పనిచేస్తున్న ప్రేమ అనే యువతితో అతనికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవల కిరణ్ తనను పట్టించుకోవడం లేదని, పెళ్లి చేసుకోకపోవచ్చనే అనుమానంతో ప్రేమ ఆగ్రహానికి గురైంది.

మంగళవారం కిరణ్‌ను ఇంటికి పిలిచిన ఆమె, ‘లవ్ ప్రపోజల్’ పేరుతో కళ్లకు గంతలు కట్టి కుర్చీకి కట్టేసింది. అనంతరం అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. తీవ్ర గాయాలపాలైన కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News