Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:32 PM

పరీక్షలే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా చదవాలి – జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ

పరీక్షలే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా చదవాలి – జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ

పరీక్షలే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా చదవాలి – జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ
06-02-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ముందస్తు ప్రణాళికతో కష్టపడి చదవాలని జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ సూచించారు.శుక్రవారం భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా రెవెన్యూ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధన విధానం, పరీక్షల సన్నద్ధతపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.


ప్రత్యేకంగా వెనుకబడిన విద్యార్థులతో సమావేశమై రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు. వెనుకబడిన విషయాలను ప్రతిరోజు ఒకటికి రెండుసార్లు పునశ్చరణ చేయాలని, కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని ప్రోత్సహించారు.విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థులపై మరింత దృష్టి సారించి ఫలితాలను మెరుగుపరచాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నాhరు.

Sthanikam

పరీక్షలే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా చదవాలి – జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ

Article Image

రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ముందస్తు ప్రణాళికతో కష్టపడి చదవాలని జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ సూచించారు.శుక్రవారం భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా రెవెన్యూ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు, బోధన విధానం, పరీక్షల సన్నద్ధతపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.


ప్రత్యేకంగా వెనుకబడిన విద్యార్థులతో సమావేశమై రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు. వెనుకబడిన విషయాలను ప్రతిరోజు ఒకటికి రెండుసార్లు పునశ్చరణ చేయాలని, కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని ప్రోత్సహించారు.విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థులపై మరింత దృష్టి సారించి ఫలితాలను మెరుగుపరచాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నాhరు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News