Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:13 AM

ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం

ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం

ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం
20-12-2025 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు, కీర్తిశేషులు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా తాటికల్లు గ్రామంలోని వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీక్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వృద్ధులకు అన్నదానం చేసి పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే యాదగిరి రెడ్డి, నారాయణరెడ్డి, యూసుఫ్ చెనగాని, రాజశేఖర్, వంటపాక నక్షత్, నల్లగొండ మహేష్, సురేందర్ రెడ్డి, శ్రీనివాస్, సుఖేందర్, సురేష్, అరుణ్, చింటూ, జస్వంత్, గంగాధర్ తదితరులు హాజరయ్యారు.

Sthanikam

ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం

Article Image

స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు, కీర్తిశేషులు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా తాటికల్లు గ్రామంలోని వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీక్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వృద్ధులకు అన్నదానం చేసి పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే యాదగిరి రెడ్డి, నారాయణరెడ్డి, యూసుఫ్ చెనగాని, రాజశేఖర్, వంటపాక నక్షత్, నల్లగొండ మహేష్, సురేందర్ రెడ్డి, శ్రీనివాస్, సుఖేందర్, సురేష్, అరుణ్, చింటూ, జస్వంత్, గంగాధర్ తదితరులు హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News