Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:17 AM

ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఉరుమడ్లలో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన కార్యక్రమాలు

ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఉరుమడ్లలో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన కార్యక్రమాలు

ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఉరుమడ్లలో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన కార్యక్రమాలు
21-12-2025 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఉరుమడ్లలో ధ్యాన కార్యక్రమాలు

స్థానికం ప్రతినిధి

చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ పల్లపు బుద్ధుడు సారథ్యంలో అయ్యప్ప స్వాములకు మెడిటేషన్ చేయించారు. ఈ సందర్భంగా గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీతో ప్రత్యక్ష ప్రసారంలో ప్రపంచవ్యాప్తంగా ధ్యానం జరగడం విశేషంగా నిలిచింది.

మనశ్శాంతి, సుధీర్ఘ విశ్రాంతి, సానుకూల శక్తి, వసుదైవ కుటుంబ భావనతో శాంతియుత ప్రపంచం కోసం ప్రతిరోజూ పది నిమిషాలు ధ్యానం చేయాలని టీచర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉరుమడ్ల అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఉరుమడ్లలో ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన కార్యక్రమాలు

Article Image

ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఉరుమడ్లలో ధ్యాన కార్యక్రమాలు

స్థానికం ప్రతినిధి

చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ పల్లపు బుద్ధుడు సారథ్యంలో అయ్యప్ప స్వాములకు మెడిటేషన్ చేయించారు. ఈ సందర్భంగా గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీతో ప్రత్యక్ష ప్రసారంలో ప్రపంచవ్యాప్తంగా ధ్యానం జరగడం విశేషంగా నిలిచింది.

మనశ్శాంతి, సుధీర్ఘ విశ్రాంతి, సానుకూల శక్తి, వసుదైవ కుటుంబ భావనతో శాంతియుత ప్రపంచం కోసం ప్రతిరోజూ పది నిమిషాలు ధ్యానం చేయాలని టీచర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉరుమడ్ల అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News