Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:40 AM

ప్రజావాణికి బ్రేక్ – ఎన్నికల కోడ్ అమలు.జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ప్రజావాణికి బ్రేక్ – ఎన్నికల కోడ్ అమలు.జిల్లా కలెక్టర్ హనుమంతరావు

 ప్రజావాణికి బ్రేక్ – ఎన్నికల కోడ్ అమలు.జిల్లా కలెక్టర్ హనుమంతరావు
January 31, 2026 04:24 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 27న రెండో విడత సాధారణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.

నియమావళి అమలులో ఉన్న కాలంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబోమని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి, వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News