తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 27న రెండో విడత సాధారణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.
నియమావళి అమలులో ఉన్న కాలంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబోమని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి, వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు కలెక్టరేట్కు రావొద్దని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి